అమరావతి: వందేభారత్ రైళ్లు తెలుగురాష్ట్రాల్లో పరుగులు పెట్టించేదుంకు అధికారులు సన్నాహాకాలు చేస్తున్నారు. స్పీడ్ ట్రైయిన్స్ వేగానికి తగ్గట్లుగా ట్రాక్ సామర్థ్యం పెంచారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఆ వందేభారత్ రైళ్ల సేవాలు ప్రయాణికులు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వేశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు కేవలం 4 గంటల్లో చేరుకునే వీలుంది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా,విజయవాడ మార్గాన్ని రైల్వేశాఖ హైడెన్సీటీ నెట్ వర్క్ పరిధిలోకి తీసుకుని వచ్చారు.దింతో 130 కీటోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేలా ట్రాక్ సామర్ధ్యం పెరిగింది.ఇదే సమయంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకే ఈ ట్రయిన్ ను నడిపిస్తారా లేక తిరుపతి వరకు పొడిగించలా అనే విషయంలో అధికారులు సాధ్యసాధ్యాలపై లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. ఈ మార్గంలోనే వందేభారత్ రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.వందేభారత్ ట్రైయిన్స్ సాధరణంగా పగటి పూట మాత్రమే ప్రయాణిస్తాయి.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.