ఈ నెల 31 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి..
కర్నూలు: జవహర్ నవోదయ విద్యాలయ, బనవాసిలో 6వ తరగతి ప్రవేశానికి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సోమవారం తెలిపారు.నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వ నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసిందని కలెక్టర్ తెలిపారు.ఆన్ లైన్ పోర్టల్ లో దరఖాస్తుల ప్రక్రియ 02.01.2023 నుంచి ప్రారంభమైందన్నారు.. ద్యార్థులు తమ దరఖాస్తులను NVS వెబ్ సైట్ https://cbseitms.rcil.gov.in/nvs ద్వారా పంపాలని కలెక్టర్ సూచించారు..విద్యార్థులు 3వ, 4వ తరగతి ఉత్తీర్ణత పొంది, ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలన్నారు. విద్యార్థులు 01.05.2011 నుంచి 30. 04.2013 మధ్య జన్మించిన వారై ఉండాలని తెలిపారు..ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు..ఏప్రిల్ నెల 29వ తేదీ ఎంపిక పరీక్షను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.పూర్తి వివరాలకు వెబ్సైట్:https://cbseitms.rcil.gov.in/nvs ను సందర్శించవచ్చని, విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.