అమరావతి: కర్ణాటక చన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే మాదాల్.విరూపాక్షప్ప చైర్మన్గా ఉన్న కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్కు సంబంధించిన లంచం కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు..సోమవారం బెంగళూరుకు వస్తుండగా తుమకూరులోని క్యాత్సంద్ర సమీపంలో విరూపాక్షప్పను లోకాయుక్త పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ అతని కుమారుడు ప్రశాంత్ మాదాల్ పట్టుబడటంతో,,ఈ కేసులో ఎమ్మేల్యే విరూపాక్షప్పను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.. విరూపాక్షప్ప వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జీ బెంచ్ కొట్టివేసింది.. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులకు పట్టుబడ్డాడు..దావణగెరెలోని మాదాల్. విరూపాక్షప్ప నివాసంపై కూడా లోకాయుక్త పోలీసులు దాడులు నిర్వహించగా, ఆయన నివాసంలో కూడా కోట్లాది రూపాయల నగదు దొరికింది.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.