HYDERABAD

పాలిచ్చే అవులా కాళేశ్వరం ప్రాజెక్టును కేసిఆర్ వాడుకున్నాడు-షెకావత్

యాదగిరి నరసింహుడిని..

హైదరాబాద్: యాదగిరిగుట్టలోని వంగపల్లిలో మంగళవారం ప్రజాసంగ్రామయాత్ర బహిరంగ సభ ముగిసింది..అనంతరం కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కాషాయ జెండా ఊపి బండి సంజయ్ 3వ విడత పాదయాత్రను ప్రారంభించారు.. బహిరంగ సభలో షేకావత్ మాట్లాడుతూ  కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ జాతీయ హోదా ఇవ్వాలని కెసిఆర్ అడుగుతుంటే మోడీ ఎందుకు ఇవ్వడం లేదని మీడియా వాళ్ళు నన్ను అడిగారు.. కాళేశ్వరం  ప్రాజెక్టుకు సంబందించిన మూడు ఆనకట్టలు మునిగిపోయాయి..అండర్ గ్రౌండ్ లో ఉన్న పంప్ హౌస్ మునిగిపోయింది.. కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుడు డిజైన్ తో నిర్మించారు..ఇంజినీరింగ్  లోపముంది. సరైన ప్లానింగ్ లేకపోవడంవల్ల ప్రాజెక్టు ముంపుకి గురైంది..పైగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్టమెంట్ క్లియరెన్స్, పర్యావరణ,,మరే ఇతర  అనుమతులు లేవు.. పైసలు దండుకునే యంత్రం (ATM) మాదిరిగా, పాలిచ్చే అవులా కాళేశ్వరం ప్రాజెక్టును మార్చుకున్నారు.. అంతేకాకుండా వాళ్ళ( రాష్ట్ర ప్రభుత్వ) వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెపం నెడుతున్నారు..కేసీఆర్ అక్రమ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడుగుతున్నారు..అదెలా సాధ్యం? జాతీయ హోదా ఇస్తే మేము తప్పుచేసినట్లు అయ్యేది. జరిగిన తప్పులకు కేసీఆర్ బాధ్యత వహించాల్సిందే..అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు..అంతకు ముందు సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో ఏం పీకాడని కేసీఆర్ ఢిల్లీ వెళ్ళాడు? కేసీఆర్ ఢిల్లీ ఎందుకు పోయాడో తెలుసా? బ్రాండెడ్ మందు కొనుగొలు చేసేందకే? చికోటి ప్రవీణ్  దొంగ దందాతో TRS నేతలు ఎందుకున్నారో చెప్పాలి..గ్యాంగ్ స్టార్ నయీమ్ దోచుకున్న ఆస్తులు,ఆయన ఎన్ కౌంటర్ తర్వాత ఎక్కడకు పోయాయి? అంటూ చెప్పాలంటూ నిలదీశారు..

Spread the love
venkat seelam

Recent Posts

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

4 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

8 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

1 day ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

1 day ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

1 day ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

1 day ago

This website uses cookies.