అమరావతి: మాజీ ఆటగాడు,, లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ (77) అనారోగ్యంతో సోమవారం మరణించాడు.. 1946, సెప్టెంబర్ 25న అమృత్ సర్ లో జన్మించిన ఆయన,,21 సంవత్సరాల వయస్సులోనే జాతీయ క్రికెట్ జట్టులోకి ప్రవేశించాడు..1979లో తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది..కొద్దికాలంలోనే దిగ్గజ స్పిన్నర్ గా ఎదిగి టీమిండియాకు ప్రధాన బౌలర్ గా మారాడు.. మొత్తంగా 67 టెస్టులు ఆడి 266 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు..10 వన్డేలు ఆడి 7 వికెట్లు తీసుకున్నాడు.. 1975, 1979 క్రికెట్ వన్డే ప్రపంచకప్ లలో టీమిండియాలో చోటు పొందాడు..ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 370 మ్యాచ్ లు ఆడి 1,560 వికెట్లు పడగొట్టారు.తన ఇంటర్నేషనల్ కెరీర్ లో 22 టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్ గానూ వ్యవహరించిన బిషన్ సింగ్ బేడీ, ఎంతోమంది యువ క్రికెటర్లను తీర్చిదిద్దాడు..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.