అమరావతి: ఉన్నత పదవుల్లో శ్వేతజాతీయేతరులను బ్రిటన్ ప్రజలు సహించలేరన్న వాదనలు నిజం చేస్తు, బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్(47) ఎన్నికయ్యారు..సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఎన్నికల ఫలితాలను వెలువరించారు..లిజ్ ట్రస్ కు 81.326 ఓట్లు రాగా రిషీ సునాక్ కు 60.399 ఓట్లు వచ్చాయి..అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు లిజ్కే పట్టం కట్టడంతో ట్రస్,,రిషిపై 20.927 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు..రిషి సునాక్ను ప్రధానిగా చూడాలనుకున్నప్పటికి,జాత్యహకారం తెరవెనుక బలంగా పనిచేసిందనే వాదనలు విశ్లేషకుల నుంచి విన్సిస్తున్నాయి..పార్టీ సభ్యులు తొలుత రిషికే మద్దతు తెలిపినా,,లిజ్ ట్రస్ క్రమక్రమంగా రిషిపై పైచేయి సాధించేందుకు మాజీ ప్రధాని బోరిస్,మంత్రంగా నడిపించేరనేది జగమేరిగిన సత్యం..లండన్ రాజకీయ వర్గాల అభిప్రాయం ప్రకారం రిషి అపజయానికి ఎన్ని కారణాలు చూపించిన అతీమంగా భారతీయ మూలాలున్న రిషి శ్వేతజాతీయేతరుడు కావడం కూడా ఓ కారణమనేది స్పష్టం..
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.