అమరావతి: ఢిల్లీ పోలీసు విభాగంకు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ & స్ట్రాటజిక్ ఆపరేషన్ (IFSO) దేశవ్యాప్తంగా లోన్ యాప్స్ ద్వారా రూ.500 కోట్లు వసూలు చేసిన ముఠాను అరెస్టు చేశారు..22 మంది సభ్యుల ముఠా మొత్తం 100కు పైగా లోన్ యాప్స్ ను హ్యండిల్ చేస్తున్నట్లు గుర్తించారు..లోన్ యాప్స్ కార్యకలపాలను చైనీయులు పరివేక్షిస్తున్నట్లు గుర్తించారు..వినియోగదారుల ప్రైవసీ డేటాను సేకరించి,, చైనా, హాంకాంగ్ సర్వర్ లో అప్ లోడ్ చేస్తున్నట్లు విచారణలో తేలిందని IFSO డిప్యూటివ్ కమీషనర్ ఆఫ్ పోలీసు KPS మల్హోత్ర తెలిపారు..పోలీసులు దాదాపు 2 నెలల పాటు నిఘా పెట్టి.. నిందితులను అరెస్టు చేశారు..ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లకు ఈ నెట్ వర్క్ విస్తరించిందని,,చెల్లింపులు చేసిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీలు, హవాలా మార్గంలో చైనాకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు..రోజుకు కనీసం కోటి రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు..అరెస్ట్ అయిన నిందితుల నుంచి 51 ఫోన్లు, 25 హార్డ్ డిస్క్ లు, 9 ల్యాప్ టాప్ లు, 19 డెబిట్, క్రెడిట్ కార్డులు, 3 కార్లు, 4 లక్షల నగదును ఢిల్లీ పోలీసులు ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ & స్ట్రాటజిక్ ఆపరేషన్ విభాగం స్వాధీనం చేసుకుందన్నారు..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.