CRIME

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్

అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఒంగొలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి,కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు..సౌత్ లిక్కర్ గ్రూప్‌లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది..లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిండికేట్ అధ్వర్యంలో జరిగిన అన్ని సమావేశాల్లో మాగుంట.రాఘవరెడ్డి పాల్గొన్నట్టు పక్కా ఆధారలు లభించాయి..ఈడీ విచారణలో రాఘవరెడ్డి చాలా సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది..శుక్రవారం నుంచి రాఘవరెడ్డిని విచారించిన ఈడీ అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నప్పట్టికి,, శనివారం ఉదయం అధికారికంగా మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్‌ ను ప్రకటించారు.. అయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను రోస్ అవెన్యూ సిబిఐ కోర్టులో హాజరు పర్చి,,5 రోజులు కస్టడీకీ కోరే అవకాశం వుంది..

అమిత్ ఆరోరా,,దినేష్ ఆరోరా,,ఆర్జున్ పాండే స్టేట్ మెంట్స్ తో దర్యాప్తు చేసిన ఈడీ,,వెలుగులోకి వచ్చిన విషయాలను ఆధారంగా చేసుకుని,మాగుంట. రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు..సౌత్ హౌస్ గ్రూప్ లో మాగుంట.శ్రీనివాసులరెడ్డి,, రాఘవరెడ్డిలు కీలకమైన పాత్ర ఫోషించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంయినట్లు సమాచారం..సౌత్ కు చెందిన లిక్కర్ వ్యాపారులు దాదాపు రూ.100 కోట్లు ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.. అందుకు ప్రతిఫలంగా 32 జోన్స్ లో నిబంధనలు ఉల్లఘించి,,వీరికి లైసెన్స్ లు ఇచ్చినట్లు ఈడీ కనుగొన్నది ..ఏ సంస్థ అయిన 2 కంటే ఎక్కవ రిటైల్ జోన్స్ లు తీసుకోకూడదు..అయితే నిబంధనల్లోని వున్న కొన్ని లోసుగులను ఉపయోగించుకుని,,రెండు కంటే ఎక్కువ రిటలై షాపులను వీరు నిర్వహిస్తున్నారు…మనీ ట్రాన్స్ క్షన్స్,ఎవరి ద్వారా ఎలా జరిగాయి అనే దానిపై ఈడీ ఒక రూట్ మ్యాప్ ను తయారు చేసింది.. ఈ స్కామ్‌ కేసులో రెండు రోజుల క్రితం న్యూఢిల్లీ కేంద్రం పని చేసే చారియట్‌ మీడియాకు చెందిన రాజేశ్‌ జోషి అనే వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు..రాజష్ జోషి అనే వ్యక్తి అడ్వటైజ్ సంస్థలకు అధిపతి,,అతని ద్వారా నగదును అమ్ ఆద్మీపార్టీకి తరలించారని,,ఇందులో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించాడని ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది..ఈ డబ్బును కేజ్రీవాల్,,గోవా ఎన్నికల్లో ఉపయోగించరని ఈడీ బయటపెట్టింది.త్వరలో తెలుగు రాష్ట్రల్లో మరిన్ని పెద్ద తలకాయల అరెస్ట్ లు జరిగే అవకాశం వున్నట్లు తలుస్తొంది.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

4 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

8 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

1 day ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

1 day ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

1 day ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

2 days ago

This website uses cookies.