అమరావతి: నేను మీ కుటుంబ సభ్యుడిగా వచ్చాను, ప్రధాన మంత్రిగా కాదు,,ఇక్కడికి రావడం కుటుంబ సభ్యులను కలుసుకున్నట్లుగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.. శుక్రవారం అల్జమియా-టుస్-సైఫియాహ్ అరబిక్ అకాడమీ ముంబై క్యాంపస్ను ప్రారంభించారు..ఈ విద్యా సంస్థను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, మీ వీడియోను నేను చూశాను…కానీ మీ మీద నాకు ఓ ఫిర్యాదు ఉంది…మీరు పదే పదే ప్రధాన మంత్రి అని,, ముఖ్యమంత్రి అని పిలుస్తున్నారని అన్నారు.. నేను మీ కుటుంబ సభ్యుడిని,, నేను ఇక్కడ ప్రధాన మంత్రినీ కాదు,, ముఖ్యమంత్రినీ కాదు అని అన్నారు..ఇది నా అదృష్టమని భావిస్తున్నాను…ఈ కుటుంబంతో నాకు నాలుగు తరాల అనుబంధం ఉంది…ఈ నాలుగు తరాలవారు మా ఇంటికి వచ్చారు అని చెప్పారు..
ఈ వర్గం ప్రజలు అభివృద్ధి పరీక్షలో ఎప్పుడూ దీటుగా నిలుస్తున్నారని ప్రశంసించారు..అల్జమియా-టుస్-సైఫియాహ్ అరబిక్ అకాడమీని ప్రారంభించడం అంటే మారుతున్న కాలంతోపాటు జరుగుతున్న అభివృద్ధికి చిహ్నమని తెలిపారు.. దావూదీ బోహ్రాలు కాలంతోపాటు నిరంతరం ప్రగతి సాధిస్తున్నారన్నారు..ఆకాంక్షల వెనుక సదుద్దేశం ఉంటే ఫలితాలు ఎల్లప్పుడూ సకారాత్మకంగానే ఉంటాయన్నారు..ఇది దావూదీ బోహ్రా ముస్లింల ప్రధాన విద్యా సంస్థ. ఈ వర్గం ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి విదితమే..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.