హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోట్ల రూపాయలను వివిధ మార్గల్లో తరలించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తునే వున్నాయి..నల్లధనం తరలింపులను అడ్డుకునేందుకు ఎన్నికల అధికారులు,, పోలీసులు ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు..ఈ క్రమంలో శనివారం ఉదయం బంజారాహిల్స్ లో తనిఖీలు చేస్తున్న పోలీసు అధికారులకు AMR గ్రూప్ సంస్థల చైర్మన్ మహేశ్ రెడ్డి కారులో రూ.3.50 కోట్లు పట్టుబడ్డాయి..ఈ డబ్బుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో పోలీసులు,ఎన్నికల రిటర్నింగ్ అధికారికి స్వాధీనం చేశారు.. మహేశ్ రెడ్డి,, పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు అందజేస్తున్నట్లు తేలింది..దింతో ఆయనకు సంబంధించిన AMR గ్రూప్ సంస్థల్లో కూడా తనిఖీలు చేపట్టారు.. మహేష్ రెడ్డి ఏ పార్టీ కోసం డబ్బులు తెస్తున్నారనే దానిపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దర్యప్తు ప్రారంభించారు.
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.