AMARAVATHI

అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన తెలంగాణ బీజెపీ

హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితలో మొత్తం 52 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది..ఈ జాబితకు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది..బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఎంపికలో SC,ST,BC General వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు..
అభ్యర్థుల తొలి జాబితాలో:- ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేయనున్నారు.హుజూరాబాద్, గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతారు..సిర్పూర్-పల్లవి హరీష్ బాబు,,బెల్లంపల్లి-శ్రీదేవి,,ఖానాపూర్-రమేష్ రాథోడ్,,ఆదిలాబాద్-పాయల్ శంకర్,,బోథ్-సోయం బాపురావు,,నిర్మల్-ఆలేటి మహేశ్వర్రెడ్డి,,ముథోల్-రామారావు పటేల్,,ఆర్మూర్-పైడి రాకేష్ రెడ్డి,,జుక్కల్-అరుణతార,,కామారెడ్డి-వెంకటరమణారెడ్డి,, నిజామాబాద్ అర్బన్-ధనపాల్ సూర్యనారాయణగుప్తా,, బాల్కొండ-అన్నపూర్ణమ్మ,,కోరట్ల-ధర్మపురి అర్వింద్,,జగిత్యాల-బోగ శ్రావణి,,ధర్మపురి-ఎస్.కుమార్,,రామగుండం-కందుల సంధ్యారాణి,,కరీంనగర్-బండి సంజయ్,,చొప్పదండి-బొడిగె శోభ,, సిరిసిల్ల-రాణిరుద్రమ,,మానకొండూర్-ఆరేపల్లి.మోహన్,,నర్సాపూర్-మురళీయాదవ్,,పటాన్ చెరు-నందీశ్వర్ గౌడ్,, దుబ్బాక-రఘునందన్ రావు,, కుత్బుల్లాపూర్-కూన శ్రీశైలంగౌడ్,,ఇబ్రహీంపట్నం-నోముల దయానంద్ గౌడ్,, గోషామహల్ – రాజా సింగ్,, మహేశ్వరం-అందెల శ్రీరాములుయాదవ్‌ తదితరులు వున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

4 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

23 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

24 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 day ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

This website uses cookies.