AMARAVATHI

6 సం..గా జనసేన వేదిక ఇచ్చింది అయిన వైసీపీలో వెళ్లుతున్నా-మనుక్రాంత్ రెడ్డి


నెల్లూరు: 6 సం..జనసేన వేదిక ఇచ్చింది అయిన వైసీపీలో వెళ్లుతున్నా అంటూ జనసేన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మను క్రాంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు బుధవారం ప్రకటించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు మను క్రాంతి రెడ్డి మాట్లాడుతూ పార్టీ నేతలతో చర్చించి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానాని పేర్కొన్నారు..ఆరు సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసం పనిచేశానని,జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్వహిస్తున్నానని, ఏడాదిన్నర నుంచి ఇంటింటి ప్రచారం చేశానాని గుర్తు చేశారు..నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ అండగా ఉంటారని భావిస్తున్నానని ఆయన ప్రకటించారు.నాతో పాటు పలువురు నా అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వెల్లడించారు..
విజయసాయిరెడ్డి:- ఈ సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జనసేన జిల్లా అధ్యక్షుడు మానక్రాంత్ రెడ్డి వైఎస్ఆర్ సిపిలోకి ఆహ్వానించినట్టు చెప్పారు..దీనికి ఆయన సానుకూలంగా ఉన్నారని తెలిపారు..ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారని వెల్లడించారు.మను క్రాంత్ రెడ్డి హోదా, అనుభవానికి తగినట్టుగా పార్టీలో మంచి స్థానాన్ని కల్పిస్తామాని చెప్పారు..ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత మను క్రాంత్ రెడ్డికి రాజకీయ భవితవ్యం పై మంచి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

4 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

This website uses cookies.