నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం పరిశీలించారు.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఎంసిసి, సి విజిల్, ఓటర్ హెల్ప్ లైన్ 1950 , ఎక్స్పెండిచర్ మానిటరింగ్ మొదలైన బృందాల పనితీరును అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తిస్థాయిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు..అలాగే పారదర్శకంగా, స్వేచ్ఛగా ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపడుతున్నట్లు వెల్లడించారు..జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా SECకు జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వివరించారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.