నెల్లూరు: జనసేనపార్టీలో తను ఇమడలేక పోతున్నాను అని,అందువల్ల జనసేనపార్టీకి రాజీనామ చేస్తున్నట్లు మనుక్రాంత్ రెడ్డి ప్రకటించారు.బుధవారం అయన స్వగృహాంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్బంలో అయన మాట్లాడుతూ వైసీపీలోకి ఆహ్వానించి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల, జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి, సిటీ అభ్యర్థి ఖలీల్ తదితరులకు ధన్యవాదల తెలిపారు.రెండు మూడు రోజుల్లో వైసీపీలో చేరుతాను అని చెప్పారు.తనకు గుర్తింపు నిచ్చి, అవకాశం కల్పించిన సీయం జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.