అమరావతి: జార్ఖండ్లోని ఛత్రా జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు..మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం..జార్ఖండ్ మావోయిస్టు పార్టీ సెక్రటరీ గౌతమ్ పాశ్వాన్,,చార్లీలు సెంట్రల్ కమిటీ సభ్యులు కాగా నందు,,అమర్ గంజీహు,,సంజీవ్ భూనియా సబ్ జోనల్ సభ్యులని SDPO ఆశోక్ ప్రియాదర్శిన్ వెల్లడించారు..చనిపోయిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులపై రూ. 25 లక్షలు చొప్పున,, సబ్ జోనల్ సభ్యులపైన రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.. రాంచీకి 160 కీ.మీ దూరంలోని చత్ర-పాల్వము సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటనా స్థలం నుంచి రెండు AK-47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. దట్టమైన అటవీప్రాంతంలో CRPF,,COBRA దళాలు కూంబింగ్ చేస్తునన్న సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు..పోలీసులు జరిపిన ఎదురుకాల్పల్లో ఐదుగురు మరణించారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.