AGRICULTURE

రైతుల కోసం లక్ష కోట్లతో గోదాముల్లో ధాన్యం నిల్వ సామర్ధ్యం పెంపు-మంత్రి అనురాగ్ ఠాకూర్

అమరావతి: దేశంలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర మంత్రివర్గం లక్ష కోట్ల రూపాయలతో కొత్త పథకానికి ఆమోదముద్ర వేసిందని,,ఈ పథకం కింద ప్రతి మండలంలో రెండు వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో కొత్త గోధుమలను నిర్మించనున్నట్లు కేంద్ర సమాచార వెల్లడించారు.. బుధవారం మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపిన అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం వున్న 1,450 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం నుంచి 2,150 లక్షల టన్నులకు పెరగనున్నదని తెలిపారు..రాబోయే 5 సంవత్సరాల్లో మరో 700 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ చేసేందుకు సరిపడా వ్యవస్థ అందుబాటులోకి రానున్నదని పేర్కొన్నారు..ఈ పథకం పూర్తి అయితే ప్రపంచంలో అతి పెద్ద ఆహార ధాన్యాల నిల్వ గొదాములు భారత్ లో వుంటాయన్నారు..ఇప్పటి వరకు సరైన నిల్వ సదుపాయం లేక ఆహారధాన్యాలు పాడైపోతున్నాయన్ని,,దినిని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు..గోదాముల నిల్వ సామర్ధ్యం పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు..ఇదే సమయంలో రవాణా ఖర్చు తగ్గుతాయని చెప్పారు..భారతదేశంలో ఏటా 3,100 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుందని అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదాముల్లో కేవలం 47 శాతం మాత్రమే నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని ఆయన వెల్లడించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

7 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

7 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

13 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

1 day ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

1 day ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

2 days ago

This website uses cookies.