అమరావతి: ఢిల్లీ మద్యం స్కాంలో నిందితుడిగా నిన్నటి వరకు జైల్లో వున్నశరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న ఈయన గురువారం (01-06-2023) రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు..శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారని,,ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ ఈడీ కూడా కోర్టులో పిటీషన్ దాఖలు చేయటం జరిగింది..శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ పిటీషన్ ను కోర్టు అనుమతి ఇచ్చింది..ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇది పెద్ద మలుపుగా భావించవచ్చు..గతంలోనే ఎమ్మెల్సీ కవితకు ఆడిటర్ గా పనిచేసిన బుచ్చిబాబు సైతం అప్రూవర్ గా మారారు..ప్రముఖ ఫార్మాకంపెనీ అరబిందో ఫార్మాకు డైరెక్టర్ గా ఉన్నశరత్ చంద్రారెడ్డి 2022, నవంబర్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన్ను అరెస్ట్ అయ్యారు..
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.