అమరావతి: పాకిస్థాన్లో తాజాగా ముగిసిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొన్నది..ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు చెందిన PML-N పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 6 పార్టీలు అంగీకరానికి రావడంతో, ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్ను నియమిస్తూ PML-N పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడే షెహబాజ్ షరీఫ్..పాక్ అధ్యక్షుడిగా జర్దారి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో నవాజ్ షరీప్ కూతురు మరియం నవాజ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు..పార్టీ గుర్తు లేకపోయినప్పటికి అత్యధిక సీట్లు గెలిచిన ఇమ్రాన్ పార్టీ(PTI) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది..పార్లమెంట్ ఎన్నికల్లో ఇమ్రాన్ మద్దతుదారులు 92 స్థానాల్లో గెలవగా,, PML-N పార్టీ 79,, PPP 54 సీట్లను గెలుచుకున్నది.
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
This website uses cookies.