అమరావతి: చైనా జిన్ పింగ్ పై సైనిక తిరుగుబాటు జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. చైనా అధ్యక్షుడిని ఆ దేశ సైన్యం హౌస్ అరెస్ట్ చేసిందన్న వార్తలు సోషల్ మీడియా పోస్టులు వెల్లువెత్తున్నాయి.. మనదేశంలోనూ ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా చైనా అధ్యక్షడు హౌస్ అరెస్ట్ అంటూ ప్రచారం జరుగుతోందని ట్వీట్ చేశారు.ఆ దేశ రాజధాని బీజింగ్ ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన కంట్రోల్ లోకి తీసుకుందని, సైనాకాధికారి లీ కియావోమింగ్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు అక్కడి ప్రజలు కూడా ట్వీట్లు చేస్తున్నారు. దాదాపు 80 కీ.మీ మేర సైనిక వాహనాలు బీజింగ్ చుట్టుముట్టినట్టు కొన్ని వీడియోలు కూడా ప్రచారమవుతున్నాయి. ఇదే సమయంలో బీజింగ్ నుంచి వెళ్లే విమానాలు,సూపర్ ఫాస్ట్ రైళ్లు, బస్సు సర్వీసులు రద్దయ్యాయంటూ కొందరు ట్వీట్ చేశారు.
దాదాపు రెండేళ్ల పాటు దేశం నుంచి కదలని జిన్ పింగ్,,గత వారంలో ఉజ్బెకిస్థాన్ లోని సమర్కండ్ వెళ్లి,అక్కడ జరిగిన షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ టాప్ లీడర్ల సమావేశమై పార్టీ చీఫ్, ఆర్మీ ఇంచార్జి పదవుల నుంచి జిన్ పింగ్ ను తొలగించారంటు వార్తులు వస్తున్నాయి.వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగాలని ఆయన చూడడమే ఇందుకు కారణమని,జిన్ పింగ్ ను నిలవరించేందుకు, సమర్కండ్ నుంచి వచ్చాక జిన్ పింగ్ ను అరెస్ట్ చేశారంటు సోషల్ మీడియాలో పోస్టులు.. అయితే ఈ విషయాన్ని చైనా ఆర్మీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అక్కడి న్యూస్ ఏజెన్సీలు కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఒక వేళ చైనాలో కరోనా ఉధృతంగా వున్న నేపధ్యంలో,జిన్ పింగ్ ఇతరదేశాలకు వెళ్లి వచ్చాడు కాబట్టి,అయనను,హోమ్ క్యారంటైన్ లో వుంచారా? లేదా తైవాన్ పై చర్యలు తీసుకునేందుకు సైన్యంను ఆప్రమత్తం చేస్తున్నారా అనే విషయంలో స్పష్టత లేదు? మరో రెండు రోజులు అగితే కాని, ఏ విషయం అనేదానిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం లేదు??
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.