భారీగా నిరసన ర్యాలీ..
నెల్లూరు: ఏపీ జెన్కో వద్ద 180 రోజులుగా జరుగుతున్న నిరసనలో భాగంగా సోమవారం ఏపీ జెన్కో గేటు వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించేందుకు కార్మికులు సిద్దకావడంతో భారీగా పోలీసులు మోహరించి రిలే నిరాహార దీక్షలు అడ్డుకున్నారు..అందుకు నిరసనగా ఏపీ జెన్కో జేఏసీ మరియు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు నల్ల బ్యానర్ చేపట్టి, మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకొని భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏపీ జెన్కో మేనేజ్మెంట్,, ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు..పరిరక్షణ కమిటీ కన్వీనర్ మోహన్ రావు మాట్లాడుతూ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు పూనుకుంటే, దీక్షలను అడ్డుకోవడం సిగ్గుచేటని, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించడమేనని విమర్శించారు. పోలీసు నిర్బంధము ద్వారా ఉద్యమాన్ని అణిచివేయలేరని, ఏపీ జెన్కో పోరాటాన్ని వివిధ దశలలో ఉదృతం చేస్తామని తెలియజేశారు. మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి, కలెక్టరేట్ వద్ద దీక్షలు,మహా పాదయాత్ర నిర్వహించి తీరుతామని,ఏపీ జెన్కో ముట్టడికి సైతం వెనకాడేది లేదని తెలియజేశారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.