నెల్లూరు: ఒక్క అవకాశం అని గద్దెనెక్కిన జగన్ మోహన్ రెడ్డి ఒక్క స్థానిక సంస్థ ఎన్నిక కూడా ప్రజల మద్దతుతో గెలవలేదని,,దౌర్జన్యాలు, రౌడీఇజాలతో అక్రమంగా గెలిచారని టీడీపీ రాష్ట్ర అద్యక్షడు అచ్చెంనాయుడు అరోపించారు..మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మేల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం ఎమ్మెల్సి ఎన్నికల్లో కూడా అక్రమంగా గెలవడానికి దొంగ ఓట్లు చేర్పించారని,,తిరుపతిలో ఓకే ఇంటి నంబర్ తో 20 ఓట్లు నమోదు చేశారని మండిపడ్డారు..దొంగ ఓట్లను పసిగట్టాం ఓటర్ లుగా చేరిన వారు, చేర్చిన వారు దానిపై సంతకం పెట్టిన ఆఫీసర్ లను జైల్ కు పంపిస్తామంటూ హెచ్చరించారు..జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా లక్షల కోట్లు సంపాదిస్తే, స్థానిక ఎమ్మెల్యే లు అందుకు ధీటుగా అన్ని రకాలుగా దోచుకుంటున్నరని ఆరోపించారు.. ఇప్పటి వరకు పెట్టల్సిన ఇబ్బందులు అన్ని పెట్టీ, ఇప్పుడు ఉద్యోగుల అకౌంట్ లో ఓటుకు డబ్బులు వేస్తున్నారని ధ్వజమెత్తారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.