అమరావతి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థను సందర్శించిన సందర్భంలో తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు..HAL కేంద్రం వద్ద జరుగుతున్న వివిధ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు..పైలెట్ దుస్తులు ధరించి తలకు హెల్మెట్ పెట్టుకొని తేజస్ ఫైటర్ జెట్ లో ప్రయాణించిన ఫొటోలను తన ఖాతాలో పోస్టు చేశారు.. తేజస్ ఫైటర్ జెట్ల తయారీ భారతదేశానికి అద్భుతమైన విజయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు..తేజస్ పై ఒక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు..‘‘ తేజస్ ఫైటర్ జెట్ లో ప్రయాణం చేసిన అనుభవం అద్భుతంగా ఉంది.. మన స్వదేశీ సామర్ధ్యాలపై నా విశ్వాసాన్ని తేజస్ పెంచింది’’ అని నరేంద్రమోదీ ట్వీట్టర్ లో పోస్టు చేశారు.
స్వదేశంలోనే రక్షణ ఉత్పత్తులు:- రక్షణ ఉత్పత్తులను స్వదేశంలో ఉత్పత్తి చేసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు కారణంగా USA డిఫెన్స్ దిగ్గజ సంస్థ GE ఏరోస్పేస్,,HALతో కలిసి సంయుక్తంగా MK-తేజస్ ఫైటర్ జెట్ తయారీ కోసం ఇంజన్లను ఉత్పత్తి చేసింది.. 2022-2023వ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు రూ.15,920 కోట్లకు చేరాయి,
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.