అమరావతి: హిమాచల్ ప్రదేశ్లోని ఉనా రైల్వే స్టేషన్ నుంచి 4వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ రైలు హిమాచల్ ప్రదేశ్లోని అంబ్ అందౌరా నుంచి ఢిల్లీ వరకు నడుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి నడిచే తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్.. బుధవారం ఒక్క రోజు మినహా, ఈ ట్రైన్ వారంలో మిగిలిన అన్ని రోజులలో సేవాలు అందిస్తుంది.ఈ రైలు హిమాచల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించడానికి కేవలం 5 గంటల సమయం పడుతుంది. ఢిల్లీ, చండీగఢ్ మధ్య మూడు గంటల్లో ప్రయాణం చేయవచ్చు.ఇప్పటికే దేశంలో 3 వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అంబాలా, చండీగఢ్, ఆనంద్పూర్ సాహిబ్, ఉనా స్టేషన్స్ లో ఆగుతుంది. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు 100 కి.మీ. వేగంను రైలు అందుకుంటుంది.
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
This website uses cookies.