నెల్లూరు: ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట నుంచి పెన్నా నదికి ప్రస్తుతం 23000 క్యూసెక్కుల ప్రవహిస్తున్నందున సోమశిల జలాశయానికి ప్రస్తుతం ఉన్న 15000 క్యూసెక్కుల ఇన్ ఫ్లోలకు అదనంగా 30000 క్యూసెక్కుల నుండి 50000 క్యూసెక్కుల వరకు మరింత పెరుగుతుందని సోమశిల డివిజన్-1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురువారం తెలిపారు. సోమశిల రిజర్వాయర్ క్రెస్ట్ గేట్ల నుంచి ఎప్పుడైనా పెన్నా నదిలోకి 30000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని ప్రతిపాదించబడిందని, అప్స్ట్రీమ్ నుంచి వచ్చే ఇన్ఫ్లోలను బట్టి ఔట్ఫ్లోలను మరింత పెంచే ఆవకాశలు వున్నయన్నారు. పెన్నా నది ఒడ్డున నివసించే సంబంధిత అధికారులు, ప్రజలు, పిల్లలు, గ్రామస్తులు పెన్నా నదిలోకి ప్రవేశించవద్దని, పెన్నా నది వెంబడి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.