NATIONAL

ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేను  ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

రాష్ట్రాల కలుపుతూ ఎక్స్ప్రెస్వే నిర్మాణం..

అమరావతి: దేశానికి తలమానికంగా నిలుస్తున్న ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేను ప్రధానమంత్రి నరేంద్రమోదీ,ఆదివారం రాజస్థాన్లోని దౌసాలో కేంద్ర రోడ్డు-రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో కలిసి ప్రారంభించారు..ప్రస్తుతం ఢిల్లీ నుంచి జైపూర్ వరకు మొదటి దశగా 246 కిలోమీటర్ల రోడ్డు ప్రారంభమైంది..వాహనదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్ప్రెస్వేతో ఢిల్లీ-జైపూర్ మధ్య ప్రయాణ సమయం 5 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతుంది..ఢిల్లీ-దౌసా (జైపూర్ సమీపం) వరకు నిర్మాణం పూర్తి చేస్తున్న ఈ మొదటి దశకు 12,150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు.,

ఎక్స్ ప్రెస్ వే ప్రత్యేకతలు:-ముంబై-ఢిల్లీ ఎక్స్ప్రెస్వే మొత్తం పొడవు 1,386 కిలో మీటర్లు..ఢిల్లీలోని డీఎన్డీ ఫ్లైఓవర్ నుంచి ముంబైలోని జేఎన్పీటీ వరకు వుంటుంది..8 లైన్స్ తో నిర్మితమవుతున్న దేశంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్వే..ఈ ఎక్స్ప్రెస్వే నిర్మాణం పూర్తి కావలంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుదన్న అంచనా వుంది..ఎక్స్ప్రెస్వే పూర్తి అయితే ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ సమయం సగం తగ్గుతుంది.. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న ప్రయాణం, 12 గంటలకు తగ్గుతుంది..ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర (6 రాష్ట్రాలు) రాష్ట్రాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం వేగంగా సాగుతొంది..ఎక్స్ప్రెస్వే 93 PM గతిశక్తి ఎకనామిక్ నోడ్స్,,13 పోర్టులు,, 8 మేజర్ ఎయిర్పోర్టులు,, 8 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను కలుపుతుంది..వన్యప్రాణుల సంరక్షణ కోసం ఓవర్ పాస్,, అండర్ పాసులు నిర్మించిన ఆసియాలోని తొలి ఎక్స్ప్రెస్వే.. శిక్షణ పొందిన 4,000 మంది ఇంజనీర్లు 24X7 పని చేస్తున్నారు..ఎక్స్ప్రెస్వే వల్ల సంవత్సరానికి 300 మిలియన్ లీటర్ల ఇంధనం ఆదా,, కాగా 800 మిలియన్ కిలోగ్రామ్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి..ఎక్స్ప్రెస్వేను ఇంజనీరింగ్ మార్వెల్ అని నిలిచిపోతుంది..భవిష్యత్ లో విద్యుత్ వాహనాల రాకపోకలకు అనుగుణంగా దీన్ని తీర్చి దిద్దుతున్నారు..విద్యుత్ వాహనాల కోసం ప్రత్యేక లైన్లు,,ఎక్స్ప్రెస్వే వెంట అక్కడక్కడ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు..120 కిలీమీటర్ల వేగ పరిమితికి అనుమతి ఉంటుంది..దేశంలో వాహనాలు అత్యంత వేగంగా ప్రయాణించే రోడ్డు ప్రస్తుతానికి ఇదే..ఎక్స్ప్రెస్వే మీద హెలిపాడ్లు,, ట్రౌమా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

11 mins ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

2 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

3 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

7 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

1 day ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

1 day ago

This website uses cookies.