హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిచింది..1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు జరిగే సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది..ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10వ తేది నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా,వాటిని ఏప్రిల్ 12వ తేది నుంచి ప్రారంభిచాలని జీవో జారీ చేసింది.. ఏప్రిల్ 25వ తేది నుంచి జూన్ 11వ తేది వరకు దాదాపు 48 రోజులు పాటు పాఠశాలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.. జూన్ 12వ తేదిన స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయి..రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్న దృష్ట్యా మార్చి రెండో వారం నుంచి ఒంటి పూట బడులు నడపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3వ తేది నుంచి 13వ తేది వరకు నిర్వహిస్తారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.