అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేయొద్దని అలాగే ఎన్నికల విధుల్లో కూడా వలంటీర్లు పాల్గొనవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ సీ.ఎస్ ను ఆదేశించింది..పెన్షన్ల పంపిణీపై మల్లగుల్ల పడిన ఉన్నతాధికారులు మంగళవారం నాడు పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది..బుధవారం నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది..దివ్యాంగులు, వృద్ధులు, వికలాంగులు, రోగులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని,,మిగతా వారికి గ్రామ,, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసే విధంగా మార్గదర్శకాలను విడదుల చేసింది.. మూడు రోజుల పాటు గ్రామ,, వార్డు, సచివాలయాల్లో పంపిణీ చేయాలని,,ఆటు తరువాత నేరుగా ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని సూచించింది..సచివాలయాల వెల్ఫేర్ సెక్రటరీలు,, పంచాయతీ అధికారులకు పెన్షన్లు డ్రా చేసేందుకు,, పంపిణీకి ఆథరైజేషన్ లెటర్లు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లు,, మండల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది..ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ విడుదల చేశారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.