అమరావతి: భారతీయ సంతతీకి చెందిన బ్రిటన్ ఎంపీ రుషి సునాక్,బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తనకు 100 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతు ఉందని ఆయన వెల్లడించిన అయన, ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, పార్టీని సమైక్యపరచి, దేశానికి సేవలందించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. రుషి సునాక్ ఆదివారం చేసిన ట్వీట్లో, యునైటెడ్ కింగ్డమ్ గొప్ప దేశమని, ప్రస్తుతం దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, అందుకే తాను కన్జర్వేటివ్ పార్టీ నేత, ప్రధాన మంత్రి పదవులకు పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు.దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, పార్టీని సమైక్యపరచి, దేశానికి సేవలందించాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
సీ.ఎస్,డీజీపీల సమావేశం:- అమరావతి: పోలింగ్ రోజు,,ఆటు తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
This website uses cookies.