అమరావతి: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా(85)కు మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరిచింది.. శనివారం ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే,,డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్,,అజిత్ పవార్ లు ఉద్యోగ రత్న అవార్డును ప్రధానం చేశారు..మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరమే ఏర్పాటు చేసిన ఉద్యోగ రత్న అవార్డుకు రతన్ టాటా ఎంపికైయ్యారు..85 ఏళ్ల రతన్ టాటా ఆరోగ్య సమస్యలతో ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు..దక్షిణ ముంబైలోని రతన్ టాటా ఇంటి వద్దకే వెళ్లి,,అవార్డుతో పాటు మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (MIDC) నుంచి శాలువా,,ప్రశంసాపత్రం,, జ్ఞాపికను అందజేశారు..ఈ సందర్భంగా సీఎం ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ, రతన్ టాటా, టాటా గ్రూప్స్ ద్వారా దేశానికి ఎనలేని సేవలందించాయన్నారని,,అన్ని రంగాల్లోను టాటా గ్రూప్ విస్తరించడంతో పాటు ఎన్నో వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించదన్నారు.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డును స్వీకరించిన రతన్ టాటా,,ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు..టాటా గ్రూపు 6 ఖండాల్లో 100కి పైగా దేశాల్లో ఈ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లుగా నమోదు అయింది.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.