అమరావతి: భారతీయ మహిళా రెజ్లర్లు చిరస్మరణీయమై విజయం సాధించారు..జోర్డన్ లో జరుగుతున్న 2023 U-20 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మహిళల రెజ్లింగ్ జట్టు టైటిల్ ను గెలుచుకుంది..జట్టు 7 పతకాలతో అసమానమైన ప్రదర్శనను చూపించిందని,,గెలుచుకున్న పతకాల్లో 3 స్వర్ణాలు వుండడం చిరస్మరణీయమైన విజయం అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.. ప్రదర్శనలలో యాంటిమ్ పంగల్ 53 kg ల విభాగంలో తన టైటిల్ ను నిలబెట్టుకొవడంతో,, రెండుసార్లు గెలిచిన మొదటి మహిళగా నిలిచిందని,,ఈ అద్భుతమైన విజయం తిరుగులేని నిబద్ధతకు ప్రతిరూపంగా నిలుస్తుందన్నారు..భారతేశ భవిష్యత్ రెజర్లు సంపూర్ణ సంకల్పం,,అసాధారణమైన ప్రతిభకు నిదర్శంమన్నారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.