అమరావతి: తొలి విమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) నిర్వహణ కోసం సోమవారం ముంబైలో వేలం జరుగుతోంది..పురుషుల ఐపీఎల్ వంటి T20 టోర్నమెంట్ ఇది. BCCI తెలిపిన వివరాల ప్రకారం..246 మంది దేశీయ క్రికెటర్లు,,163 మంది విదేశీ క్రికెటర్లతో కలుపుకుని మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకునే అవకాశం ఉంది.. భారత క్రికెటర్ స్మృతి మంధానను ఆర్సీబీ రూ.3.4 కోట్లకు దక్కించుకుంది. నటాలీ సివర్ ను ముంబై జట్టు రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమె ఇంగ్లండ్ బ్యాటర్..ఆక్షన్ ఇంకా కొనసాగుతొంది..పూర్తి స్థాయి వివరాలు అందాల్సి వుంది..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.