NATIONAL

ఇన్వెస్టర్ల భద్రత కోసం కమిటీ  వేసేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదు-సొలిసిటర్ జనరల్

అమరావతి: అదానీ-హిండెన్‌బర్గ్‌(షార్ట్ సెల్లింగ్ కంపెనీ) వ్యవహారంపై కమిటీ వేసేందుకు కేంద్రం అమెదం తెలిపింది.. అదానీ కంపెనీల వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఇన్వెస్టర్ల భద్రత కోసం కమిటీ  వేసేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు..ఈ వ్యవహారాన్ని సెబీ పర్యవేక్షిస్తోందని,, సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి తెలిపారు..కేంద్రం వివరణపై స్పందించిన న్యాయమూర్తి బుధవారంలోగా  కమిటీ సబ్యుల పేర్లను కోర్టుకు సమర్పించాలని సొలిసిటర్ జనరల్ కు ఆదేశించింది..కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 17వ తేదికి వాయిదా వేసింది..అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్,, అకౌంటింగ్ ఫ్రాడ్ కు పాల్పడిందని (షార్ట్ సెల్లింగ్ కంపెనీ) హిండెన్ బర్గ్ ఆరోపించింది..ఈ క్రమంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి..

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

13 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

15 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

15 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

20 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

2 days ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

2 days ago

This website uses cookies.