అమరావతి: అభివృద్ది చెందిన దేశాలతో పోటీ పడుతూ,,ప్రపంచ ఆర్దిక వ్యవస్థలో మూడవ స్థానంలో నిలిచే దిశగా భారతదేశంను నడిపించే 2024 సార్వత్రికల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది..కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, కొత్త కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సంధూలతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం నిర్వహించింది.. దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 49.7 కోట్ల పురుష ఓటర్లు,,47.1 కోట్ల మహిళా ఓటర్లు,,18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లు 21 లక్షల మంది,,వందేళ్లు దాటిన వారు 2 లక్షల 18 వేలు,,85 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 82 లక్షలు,,85 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించడం జరింగిందని తెలిపారు..సార్వత్రిక ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 55 లక్షల ఈవీఎంలు ఏర్పాటు చేయడం జరింగిందన్నారు..
దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు:- ఏప్రిల్ 19 – తొలిదశ,,ఏప్రిల్ 26 – రెండో దశ,,మే 7 – మూడో దశ,,మే 13 – నాలుగో దశ,,మే 20 – ఐదో దశ,,మే 25 – ఆరో దశ,,జూన్ 1 – ఏడో దశ…
4వ విడతలో రాష్ట్రంలో ఎన్నికలు…ఏప్రిల్:- 18న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్….ఏప్రిల్:- 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ…మే:- 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్….జూన్:- 04న కౌంటింగ్…అదే రోజున పార్లమెంట్ ఎన్నికలు..( మే:-13)..
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.