హైదరాబాద్: కల్వకుంట్ల కవిత, BRS MLCకి కోలుకొలేని దెబ్బ ఈడీ రూపంలో తగిలింది..ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం అరెస్టయిన కవితను శనివారం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది..అమెను కనీసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును అభ్యర్దించగా, 7 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ జస్టిస్ నాగపాల్ అదేశాలు జారీ చేశారు..దీంతో కవిత ఈ నెల 23వ తేది వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు..వందల కోట్ల రూపాయల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.