అమరావతి: భారత్లో ఉగ్రదాడి ద్వారా కేంద్రంలో ఓ కీలక నేతను హత్య చేసేందుకు సిద్దమౌవుతున్న ISISకు చెందిన ఉగ్రవాదిని రష్యా ఫెడరల్ సెక్యూర్టీ సర్వీస్(FSB) అరెస్ట్ చేసింది..రష్యా న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ పేర్కొన్న వివరాల ప్రకారం ISISకు చెందిన ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని ఓ దేశానికి చెందినవాడని,,తనను తాను పేల్చుకుని భారత్లో అధికారంలో ఉన్న ఒక ముఖ్యమైన రాజకీయ నేతను హతమార్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది.ఆ సూసైడ్ బాంబర్ను టర్కీలో ISIS రిక్రూట్ చేసుకున్నట్లు పేర్కొంది.. ISIS తోపాటు దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది..ఈ సంస్థలను భారతదేశ వ్యతిరేక కార్యకలాపాల చట్టంలోని మొదటి షెడ్యూల్ లో చేర్చింది. ISIS సోషల్ మీడియాలో తన భావజాల వ్యాప్తికి ప్రయత్నిస్తోంది..దింతో ఆప్రమత్తంగా వున్న కేంద్రం యాంటీ సైబర్ సెల్,ఈలాంటి యాక్టివిటీస్ పై గట్టి నిఘా పెంచాయి..
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
This website uses cookies.