సమయపుర శక్తి స్వరూపిణీ
అమరావతి: తల్లులందరికీ తల్లి, సమయపుర శక్తి స్వరూపిణీ, తన భక్తుల హృదయపూర్వక ప్రార్థనలను నెరవేర్చే చాలా శక్తివంతమైన దేవత. చాలా కొన్ని దేవాలయాలలో మాత్రమే, మీరు ఆలయ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవతను చూడగలరు.అలాంటి దేవాలయల్లో మరియమ్మన్ దేవాలయం ఒకటి.. సమయపురం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం. ప్రధాన దేవత, సమయపురాతల్ లేదా మరియమ్మన్, అత్యున్నతమైన మాతృ దేవత దుర్గా లేక మహా కాళి లేదా ఆదిశక్తి వెలసిన పుణ్యక్షేత్రం..
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.