అమరావతి: టాటా గ్రూప్ మాజీ చైర్మన్ షాపూర్జీ-పల్లోంజీ గ్రూప్ ప్రస్తుత చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు..మహారాష్ట్ర ముంబయి సమీపంలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో సూర్యా నది వంతెన దగ్గర ఆయన కారు డివైడర్ను ఢీకొట్టడడంతో ప్రమాదం జరిగిందని పాల్ఘర్ ఎస్పీ వెల్లడించారు.మెర్సిడెస్ కారులో మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తున్నట్లు తెలుస్తుంది.ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో సహా కారులో డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని,,మిస్త్రీతో పాటు మరో వ్యక్తి కూడా స్పాట్లోనే చనిపోయారని పోలీసులు వెల్లడించారు..గాయాలైన ఇద్దరిని,,చికిత్స నిమిత్తం పోలీసులు గుజరాత్లోని ఆస్పత్రికి తరలించారు..మిస్త్రీ మరణం పట్ల వ్యాపార, రాజకీయ వర్గాలు,,ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.