నెల్లూరు: శిఖర్జీ,పాలితనాలను పర్యాటక స్థలాలుగా మార్చవద్దని జైన్ మతస్తులు నగరంలో కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి,A.O షఫీ మాలిక్ కు వినతి పత్రం అందచేశారు..శుక్రవారం అనంతరం బేర్మల్,రమేష్ కుమార్,దినేష్,అరవింద్ కుమార్ లు మీడియాతో మాట్లాడుతూ జార్ఖండ్ లోని శిఖర్జీ, గుజరాత్ లోని పాలితానాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా కొనసాగించాలని,,పర్యాటక స్థలాలుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు..
సీ.ఎస్,డీజీపీల సమావేశం:- అమరావతి: పోలింగ్ రోజు,,ఆటు తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
This website uses cookies.