అమరావతి: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే (67) పశ్చిమ జపాన్ లోని నారా సిటీలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా,గుర్తు తెలియని దుండగుడు(41) వెనుక నుంచి ఛాతీపై రెండు సార్లు కాల్పులు జరపడంతో కుప్పుకూలినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి శుక్రవారం ప్రకటించారు..షింజో అబే తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు..పడిన వెంటనే ఎటువంటి రియాక్షన్ కనబరచలేదని,,పల్మనరీ కార్డియాక్ అరెస్ట్ కు గురై ఉండొచ్చని టోక్యో మాజీ గవర్నర్ పేర్కొన్నారు.. షూటర్గా భావిస్తున్న ఒక వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు..మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది” అని జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ హిరోకాజు మట్సునో తెలిపారు..జపాన్లో తుపాకీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ కాల్పులు చాలా అరుదుగా నమోదవుతుంటాయి.జపాన్లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి షింజో అబే, 2006లో ఒక సంవత్సరం పాటు పదవిలో కొనసాగారు. మళ్లీ 2012 నుంచి 2020 వరకు పదవిలో ఉన్నారు..
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.