అమరావతి: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెపై శుక్రవారం ఉదయం ఆయనపై దుండగుడు కాల్పులు జరుపగా..చికిత్స పొందుతూ మృతి చెందారు..జపాన్ ప్రధానిగా సుదీర్ఘ కాలం షింజో అబే సేవలు అందించారు..2006లో ఆయన మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు..2020లో అనారోగ్య సమస్యలతో ఆయన పదవి నుండి వైదొలిగారు..ఇక షింజోపై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు..కాల్పులు జరిపిన వ్యక్తి,,నారా నగరానికి చెందిన టెట్సుయా యమగామిగా గుర్తించినట్లు సమాచారం..యమగామి 2002 నుంచి 2005 వరకు జపాన్ నౌకాదళంలోని సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేసినట్లు తెలుస్తోంది..పూర్తి వివరాలు తెలియాల్సి వుంది?
ప్రధాని మోదీ:- జపాన్ ప్రధానిగా సుదీర్ఘ కాలం సేవలందించిన షింజో అబే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప నేతను ప్రపంచం కోల్పోయిందని..ఇది మాటల్లో చెప్పలేని విషాదం అంటూ ట్వీట్ట్ చేశారు.షింజో మృతికి నివాళిగా కేంద్రం రేపు సంతాపదినంగా ప్రకటించింది.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.