శ్రీ వెంకటేశ్వర అయుర్వేద వైద్యశాల..
తిరుపతి: శ్రీ వెంకటేశ్వర అయుర్వేద వైద్యశాల సూపరింటెండెంట్ పోస్టులోకి అడ్డదారులో వచ్చేందుకు యు.జి ఫ్రోపసర్ గా విధులు నిర్వహిస్తున్న ఒక సామాజిక వర్గంకు చెందిన వ్యక్తి మంత్రంగా నడిపిస్తున్నాడు..ప్రస్తుతం అయుర్వేద వైద్యశాల్లో సూపరింటెండెంట్ పోస్టుకి,,సినీయర్టీ ప్రకారం కమీటి ఎంపికలు చేసినట్లయితే,, “యు.జి ఫ్రోపసర్” మంత్రంగా నడుపుతున్న వ్యక్తి కంటే ముందు మరో నాలుగురు ఆర్హతలు వున్న ఫ్రోపసర్స్ వున్నారు.. సామాజిక వర్గం అండంతో,, అయుర్వేద వైద్యశాల విధులు నిర్వహిస్తున తొటి యు.జి ఫ్రోపసర్స్ కి కూడా తెలియకుండా అమరావతిలోని అయుష్ డిపార్ట్ మెంట్ హెడ్ (కమీషనర్) తో కూడిన కమీటి,,తిరుపతికి వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర అయుర్వేద వైద్యశాల & కాలేజీకి ఇన్ చార్జీగా వ్యవహరిస్తున్న రేణుదీక్షిత్,,తన భర్తే సూపరింటెండెంట్ పోస్టులోకి వచ్చేందుకు శక్తి వంచన లేకుండా ఫైల్స్ నడిపిస్తున్నట్లు విశ్వనీయ సమాచారం..తన కంటే ముందు ప్రమోషన్ రావల్సి వారిని తొక్కిపెట్టి అడ్డదారిలో వచ్చిన వ్యక్తి సూపరింటెండెంట్ అయితే రోగులకు అందే సేవలు మరింత నాసిరకంగా మారిపోతాయని వైద్యశాలకు సంబందించిన సిబ్బంది వాపొతున్నారు..శ్రీ వెంకటేశ్వర అయుర్వేద వైద్యశాల్లో వ్యాపారధోరణ ప్రవేశ పెట్టి,,రోగుల వద్ద నుంచి వేల రూపాయలు వసూలు చేసేందుకు పథకాలు అమలు చేస్తున్నారు..దిగువ,,మధ్య తరగతి రోగులను వైద్యశాలకు రాకుండా తరిమివేస్తున్నరని,దూర ప్రాంతాల నుంచి వచ్చి రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మరి దినిపైన ఇ.ఓ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
This website uses cookies.