AMARAVATHI

విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో సీఎం జగన్ పై రాయితో దాడి


నెల్లూరు: విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశారు.శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది..సీఎం జగన్ పై గుర్తు తెలియ వ్యక్తి క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం అయింది..సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లికి కూడా ఎడమ కంటికి సైతం గాయం అయింది..వెంటనే సీఎం జగన్ కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు..ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగిస్తున్నారు..

(పార్టీ నేతలు,రాజకీయ నాయకులపై వున్న కోపంతో,,భౌతిక దాడులకు దిగడం దుర్మర్గం..నాయకులపైన కోపం వుంటే అందుకు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు వివిధ పద్దతులు వున్నాయి..అంతే కాని రాళ్లతో,,బ్లేడ్ లతో భౌతికంగా గాయపర్చడం వాంఛనీయం కాదు..ఇలా దాడులు జరుగుతుంటే,,నాయకుల అభిమానుల్లో ఆగ్రహాం వ్యక్తం కావడం,ఇది సమాజంలో మంచి పరిణామం కాదు.ప్రతి ఒక్కరు ఇలా ఘటనలను ఖండించాల్సిందే.)

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

5 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

5 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

10 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

1 day ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

1 day ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

1 day ago

This website uses cookies.