అమరావతి: సచిన్ టెండుర్క్,,కపిల్ దేవ్ లాంటి క్రికెటర్స్ అడ్వటైయిజ్ మెంట్ చేసిన బోర్న్ విటాలో చక్కర స్థాయిలు పరిమితికి మించి అధికంగా ఉన్నాయని ఇటీవల NCPCR (నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) నిర్ధారించింది..దింతో కేంద్ర వాణిజ్యం,, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం అతి ముఖ్యమైన “నోట్” ను విడుదల చేసింది.. బోర్న్ విటా ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరిలోకి రాబోదని స్పష్ట చేసింది..ఈ కేటగిరి నుంచి బోర్న్ విటాను తొలగించాలని ఈ-కామర్స్ కంపెనీలను వాణిజ్యమంత్రిత్వశాఖ ఆదేశించింది..వారి వారి వెబ్సైట్లు,, ఇతర ప్లాట్ఫామ్స్ పై బోర్న్ విటాతో పాటు అన్ని డ్రింక్స్,, బేవరేజులను హెల్త్ కేటగిరి నుంచి తొలగించాలని సూచించింది..బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (CPCR) చట్టం-2005లోని సెక్షన్ (3) కింద ఏర్పాటైన బాలల హక్కుల పరిరక్షణ సంస్థ (NCPCR) ఇటీవల CRPC-2005 చట్టంలోని సెక్షన్ 14 విచారణ చేపట్టింది. FSS చట్టం 2006, మోడల్జ్ ఇండియా ఫుడ్ ప్రైవేటు లిమిటెడ్ సమర్పించిన నియమ,, నిబంధనలు ‘హెల్త్ కేటగిరి డ్రింక్స్’ను నిర్వచించలేదని కేంద్రం నోటిఫికేషన్లో పేర్కొంది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.