AMARAVATHISPORTS

ప్రపంచ మహిళల రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో టైటిల్ ను గెలుచుకున్న భారత్ జట్టు

అమరావతి: భారతీయ మహిళా రెజ్లర్లు చిరస్మరణీయమై విజయం సాధించారు..జోర్డన్ లో జరుగుతున్న 2023 U-20 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మహిళల రెజ్లింగ్ జట్టు టైటిల్ ను గెలుచుకుంది..జట్టు 7 పతకాలతో అసమానమైన ప్రదర్శనను చూపించిందని,,గెలుచుకున్న పతకాల్లో 3 స్వర్ణాలు వుండడం చిరస్మరణీయమైన విజయం అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.. ప్రదర్శనలలో యాంటిమ్ పంగల్ 53 kg ల విభాగంలో తన టైటిల్ ను నిలబెట్టుకొవడంతో,, రెండుసార్లు గెలిచిన మొదటి మహిళగా నిలిచిందని,,ఈ అద్భుతమైన విజయం తిరుగులేని నిబద్ధతకు ప్రతిరూపంగా నిలుస్తుందన్నారు..భారతేశ భవిష్యత్ రెజర్లు సంపూర్ణ సంకల్పం,,అసాధారణమైన ప్రతిభకు నిదర్శంమన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *