హైదరాబాద్: సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి ఇంటి వద్ద మీడియా తెగ హడవిడి చేసింది..వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి,, సీబీఐ కార్యాలయం గేట్ నుంచే వెనుదిరిగారు..మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ కోసం ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీసుకు బయలుదేరారు.. సీబీఐ విచారణ సమయంలో తనను అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలంటూ వ్యాఖ్యం దాఖాలు చేశారు అవినాస్ రెడ్డి…అప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ జరుగుతుండటంతో (18వ తేది) మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు వాట్స్ ప్ ధ్వారా సమాచారం ఇచ్చారు..దీంతో తన కాన్వాయ్ ను వెనక్కి తిప్పి ఇంటికి వెళ్లిపోయారు..తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ చార్జీషీట్ లో అవినాష్ రెడ్డి సహనిందితుడని పేర్కొంటూ నోటీసులు ఇచ్చింది.. ఏప్రిల్ 30వ తేదీలోగా కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని,,అవినాష్ రెడ్డిని ఎప్పుడు పిలిచినా కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తూ ఇన్వెస్టిగేషన్ కు ఆటంకం కలిగిస్తున్నారని సీబీఐ లాయర్ తెలిపారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.