హైదరాబాద్: TDP సీనియర్ నేత, మాజీ MP రాయపాటి.సాంబశివరావు నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సోదాలు చేపట్టారు..మంగళవారం ఉదయం నుంచి 15 ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో ఈడీ,,,,జూబ్లీహిల్స్,,మణికొండ,,పంజాగుట్ట,,గుంటూరులో సోదాలు చేస్తున్నాయి..ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకు డైరెక్టర్లగా వున్న రాయపాటి.సాంబశివరావు,,మలినేని.సాంబశివరావుతో పాటు ప్రమోటర్ల ఇళ్లు,,కార్యాలయాల్లో ED అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.. ట్రాన్స్ ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ,,13 బ్యాంకుల నుంచి దాదాపు రూ.9 వేల కోట్లకు పైగా రుణాలను తీసుకుని ఎగవేసినట్లు సమాచారం.. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ, ఈ డబ్బును డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి,,వాటి ద్వారా సింగ్ పూర్ కు తరలించినట్లు ED అనుమానిస్తుంది..గత సంవత్సరం సీబీఐ నమోదు చేసిన FIR అధారంగా ED మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది..
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.