అమరావతి: జమ్మూ కాశ్మీర్లో ప్రతిపాదిత డీలిమిటేషన్ను ( అసెంబ్లీ సీట్ల సంఖ్య మార్పు లేదా సవరణ) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది..జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ప్రకారం ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా తీర్పు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.. జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నది..జమ్మూ కాశ్మీర్లోని అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై వాదనలు విన్న తర్వాత సంజయ్ కిషన్ కౌల్,,ఎఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం తీర్పును డిసెంబర్ 1న రిజర్వ్ చేసింది..డీలిమిటేషన్ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం లేదని పిటీషనర్లు వాదించారు..రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం డీలిమిటేషన్ను 2026 తర్వాత మాత్రమే చేపట్టాల్సి ఉన్నప్పటికీ జమ్మూ-కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి దీని నుండి ప్రత్యేకించబడిందని కోర్టుకు కేంద్రం తెలిపింది..2019లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా(ఆర్టికల్ 370)ను రద్దు చేసిన తర్వాత రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ-కాశ్మీర్ ఏర్పాటు అయ్యాయి..
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.