అమరావతి: LTTE అధినేత వేలుపిళై.ప్రభాకరన్ గురించి ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు.. తంజావూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభాకరన్ ఇంకా జీవించే ఉన్నాడని నెడుమారన్ ప్రకటించారు..నెడుమారన్కు ప్రభాకరన్ సన్నిహితుడిగా పేరుంది..తంజావురులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్బంలో అయన పై వ్యాఖ్యలు చేశారు..ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడు..ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు..త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు…ప్రభాకరన్ అనుమతితోనే నేను ఈ ప్రకటన చేస్తున్నా…ప్రభాకరన్ గురించి తమిళులకు ఈ శుభవార్త చెప్పేందుకు నేను చాలా సంతోషిస్తున్నా… ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు…కానీ, త్వరలోనే తమిళ ఈలం కోసం ఆయన తన కార్యాచరణ ప్రకటిస్తారు… ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులంతా ప్రభాకరన్కు మద్దతివ్వాలి…తమిళనాడు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కూడా ఆయనకు అండగా నిలవాలి…రాజపక్సె పాలనలో శ్రీలంక వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈలాంటి సమయంలో ప్రభాకరన్ బయటకు వచ్చేందుకు ఇదే మంచి తరుణం అన్నారు…2009లో శ్రీలంక సైన్యానికి, LTTEకి మధ్య జరిగిన కాల్పుల్లో ప్రభాకరన్ మరణించారు..అందుకు సంబంధించిన ఫొటోలను కూడా అప్పటి శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది.
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
This website uses cookies.