నెల్లూరు: రూరల్ నియోజకవర్గం పరిధిలో శ్రీధర్ రెడ్డి,అయన తమ్ముడు గిరిధర్ రెడ్డి చేసిన ఆరాచకాలకు అడ్డు,అదుపు లేకుండా పోయిందని,,బిక్షగాళ్ల దగ్గరు కూడా దండకాలు చేసే స్థాయికి సోదరు ఇద్దరు దిగజరారు అని ఆనం.విజయకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు..నెల జీతాలకు రౌడీ షీటర్లును నియమించుకున్న చరిత్ర అయనదని,,జర్నలిస్టులను కొట్టడడం,అదికారులను కొట్టడడం చేసేవాడిని ఆరోపించారు.తొలుత జడ్పీ ఛైర్ పరన్స్ ఆనం.ఆరుణమ్మ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ చార్జీగా ఎల్లప్పుడు అందరికి అందుబాటులో వుంటానని తెలిపారు.బుధవారం వారి స్వగృహంలో నిర్వహించన మీడియా సమావేశంలో అమె మాట్లాడారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.