అమరావతి: బంగారం,నగదు,ఖరీదైన వస్తువులను చోరీ చేసే దొంగలు ప్రస్తుతం,మార్కెట్ లో గిరాకీ వున్న పండ్లు,,కూరగాయలను దొంగలించి రైతు కడుపు కొడుతున్నారు..కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..హసన్ జిల్లా పరిధిలోని గోని సోమనహళ్లి గ్రామంలో ధరణి అనే మహిళా రైతు వ్యవసాయం చేస్తున్నారు..అమె తనకున్న రెండు ఎకరాల పొలంలో టమాటా పంటను సాగు చేసింది.. కాపు కూడా బాగా కాసింది..ప్రస్తుతం కర్ణాటకలో కిలో టమాటా ధర రూ.120 పైనే వుంది..దీంతో తమ కష్టలు కొంత మేర అయిన తీరిపోతాయి అనుకున్నది..మరో రెండు రోజుల్లో టమాటాలను బెంగళూరుకు తరలించేందుకు ఆమె సిద్దమైంది..కానీ మంగళవారం రాత్రే టమాటా తోటలో దొంగలు పడి, దాదాపు 50 నుంచి 60 బస్తాల టమాటాను దొంగిలించారు..ఈ టమాటాల విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.. మిగతా పంటను నాశనం చేశారని ఆమె తెలిపింది..బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.